గుంటూరు జిల్లా వైపు నుంచి విజయవాడ వెళ్లేందుకు ఉన్న ఒక్కేఒక్క మార్గమైన వారధిపై (జాతీయ రహదారితో అనుసంధానమైన హైవే వంతెన) గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు ఆంక్షలు విధించారు. కరోనా నేపధ్యంలో జిల్లాలు మారకూడదని వాహనదారులకు ఆదేశాలు జారీ చేస్తూ మణిపాల్ హాస్పిటల్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. అటు విజయవాడ వైపు నుంచి కానీ, ఇటు గుంటూరు వైపు నుంచి కానీ వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధించారు. అయితే అత్యవసర వాహనాలను, జిల్లా ఉన్నత అధికారులు జారీ చేసిన ప్రత్యేక పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామని తాడేపల్లి పోలీసులు తెలిపారు.
గుంటూరు-విజయవాడ రహదారి బంద్
గుంటూరు జిల్లా వైపు నుంచి విజయవాడ వెళ్లేందుకు ఉన్న ఒక్కేఒక్క మార్గమైన వారధిపై (జాతీయ రహదారితో అనుసంధానమైన హైవే వంతెన) గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు ఆంక్షలు విధించారు. కరోనా నేపధ్యంలో జిల్లాలు మారకూడదని వాహనదారులకు ఆదేశాలు జారీ చేస్తూ మణిపాల్ హాస్పిటల్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. అటు విజయవాడ వైపు నుంచి కానీ, ఇటు గుంటూరు వైపు నుంచి కానీ వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధించారు. అయితే అత్యవసర వాహనాలను, జిల్లా ఉన్నత అధికారులు జారీ చేసిన ప్రత్యేక పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామని తాడేపల్లి పోలీసులు తెలిపారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి