ఎన్డీటీవీ మాజీ ఎడిటర్ భర్కాదత్ తెలుగు లో "మోజో " పేరుతో కొత్త న్యూస్ ఛానల్ ప్రారంభించబోతున్నారు. తెలుగు బాషా లో ఇప్పటికే 27 న్యూస్ ఛానెల్స్ వున్నా ,భర్కాదత్ తన ఛానెల్ ప్రేక్షక ఆదరణ పొందుతుందన్న నమ్మకం తో వున్నారు .తెలుగు తో ప్రారంభించి , అనేక భాషల్లో వెళ్లాలనుకుంటున్న మోజో టివి -జర్నలిస్టుల నియామకాలను మొదలుపెట్టింది .గతంలో cnn -ibn లో పనిచేసిన రేవతికుమారి , బీబీసీ లో పనిచేసిన హరికిరణ్ రెడ్డి ఈ ఛానెల్ బాధ్యతలు చేపట్టారు . ఉద్యోగాలు ఆశించే ఉత్సాహవంతులైన జర్నలిస్టులు ఫేస్ బుక్ , ట్విట్టర్ ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలియజేసారు
10, అక్టోబర్ 2017, మంగళవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి