ఇప్పుడు ఏపీ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జోరందు కున్నాయి . ఈ దశలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదును ‘ఆన్లైన్’ పద్ధతిలో చేపట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇప్పటికే వైస్సార్ కుటుంబం పేరుతొ వైకాపా ,ఇంటింటి కి తెలుగుదేశం పేరు తో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే .
‘ఆన్లైన్’ పద్ధతిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు
ఇప్పుడు ఏపీ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జోరందు కున్నాయి . ఈ దశలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదును ‘ఆన్లైన్’ పద్ధతిలో చేపట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇప్పటికే వైస్సార్ కుటుంబం పేరుతొ వైకాపా ,ఇంటింటి కి తెలుగుదేశం పేరు తో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే .
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి