Translate

  • Latest News

    26, సెప్టెంబర్ 2017, మంగళవారం

    పాకిస్తాన్లో ఉగ్రవాదం నిజం ...చైనా మీడియా లో కధనాలు


    చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ యునైటెడ్ నేషన్స్ జరిగిన సంవాదం పై   సంపాదకీయాన్ని ప్రచురించింది. గ్లోబల్ టైమ్స్ కూడా ఐక్యరాజ్యసమితిలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రసంగాన్ని ఉదహరిస్తూ  పాకిస్తాన్లో ఉగ్రవాదం నిజం .. పాకిస్తాన్ దాని విధానంలో మార్పులు రావాలని సూచించింది 
      తీవ్రవాదం దేశం యొక్క అభివృద్ధిని కుంటుపరుస్తుందని తెలిపింది   గాయపడిన బాధితురాలు కాశ్మీర్లో భారతదేశ హింసాకాండకు సాక్షి అని పాకిస్తాన్ చేసిన ప్రచారాన్ని ఖండించింది . మొత్తం మీద ఈ విషయంలో చైనా మీడియా భారత్ కు మద్దతు పలకడం  విశేషం  


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పాకిస్తాన్లో ఉగ్రవాదం నిజం ...చైనా మీడియా లో కధనాలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top