Translate

  • Latest News

    27, ఆగస్టు 2017, ఆదివారం

    హింసకు ఏ రూపంలోనూ తావు లేదు .... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ


    హింసకు ఏ రూపంలోనూ తావు లేదు .... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

    డేరా సచ్చా సౌదా గురువు రామ్ రహీంకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో హర్యానాలో జరిగిన హింసను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ప్రస్తావించారు. ఈ హింసా కాండను మోదీ ఖండించారు. ఈ పరిస్థితులపై తాను కలత చెందానని పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ చట్టానికి విధేయంగా ఉండాలన్నారు.హింసకు ఏ రూపంలోనూ తావు లేదన్నారు. మతం, రాజకీయాలు, ఇతర సమస్యల పేరుతో హింసకు పాల్పడేవారిని సహించేది లేదని స్పష్టం చేశారు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: హింసకు ఏ రూపంలోనూ తావు లేదు .... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top