ప్రకృతి ప్రకోపిస్తే అది.ఇండియా అయితేనేం.అమెరికా అయితేనేం ఎవరైనా. ఎక్కడైనా దాని ముందు పాదాక్రాంతం కావలసిందే.ఎంత నాగరికత అభివ-ద్ధి చెందితేనేం. ఎంత సాంకేతికంగా అభివృద్ధి చెందితేనేం. ప్రకృతి ముందు అంతా దిగదిడుపే అని ముంబయి, టెక్సాస్ ఘటనలు నిరూపించాయి. టెక్సాస్ లో సంభవించిన ఉపద్రవానికి 30 మందికి పైగా చనిపోగా, రూ.3 లక్షల కోట్లమేరకు నష్టం జరిగింది. పిడుగు ఏ ప్రాంతంలో పడనుందో అరగంట ముందే కనిపెట్టి చెప్పగల పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న ఈ రోజుల్లో కూడా మరి ఇలాంటి ఉపద్రవాల నుంచి తప్పించుకోలేకపోవడం విచిత్రంగానే ఉంది కదూ.. ప్రకృతి ఎప్పడూ మనిషి కంటే ఓ మెట్టు పైనే ఉంటోంది.
1, సెప్టెంబర్ 2017, శుక్రవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి